26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

నా దేశం



"వందనాలు తల్లీ భారతి వందనలమ్మా

నా కెంత గర్వం

ఈ నేల న పుట్టానని, ఈ గాలిని శ్వాసిస్తున్నాననీ

.......................................

అన్నీ అధ్బుతాలే

ఈ మట్టి సువాసన, ఈ మనుషుల మనసులు,

నేను పెనవేసుకున్న అనురాగాలు, ఆత్మీయతలు

..............................................

ఏ శిల్పి నిను మలిచేనో విభిన్న సంస్కృతులను పలు వర్ణాలతో

ఏమని వర్ణించను ఘన చరితకు సాక్షిగా నిలచిన నిను

.................................................

ధన్యురాలిని తల్లీ నీ కడుపున పుట్టినందుకు

హాయిగా కనుముస్తాను నీ చల్లని ఒడిలో"

1 కామెంట్‌లు:

srikanth jessu చెప్పారు...

really భారత మాత గర్విస్తుంది నీ లాంటి బిడ్డ ఉన్నందుకు.....

జై హింద్